బైక్ మీద నుంచి కింద పడిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
1160 views
ఏలూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కారుమూరు నాగేశ్వర రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా.. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు.. తన కుమారుడిని ఎక్కించుకొని బుల్లెట్ బైక్ నడిపారు. ఈ క్రమంలో మంత్రి నడిపే బైక్ అదుపు తప్పింది. మంత్రి కింద పడబోయారు.
eluru|TimesXP Telugu|Updated: 29 May 2023, 10:45 pm