నా అక్కచెల్లెమ్మల మొహాల్లో చిక్కటి చిరునవ్వు చూస్తున్నా - సీఎం జగన్
అమరావతిలోని ఆర్5 జోన్లో 50,793 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పేదలకు భూముల పంపిణీతో అమరావతి ఇకమీట సామాజిక అమరావతిగా మారుతుందన్నారు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటానన్నారు.