సీఎం సభలో విద్యార్థులు థ్యాంక్యూ జగన్ మామా ప్లకార్డులు
1529 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ఈ ఏడాదికిగానూ విద్యార్థులకు విద్యాకానుక అందజేశారు. డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్రూమ్లో విద్యార్థులతో ముచ్చటించారు. ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విద్యార్థులు, మహిళలు బారులు తీరారు. థ్యాంక్యూ జగన్ మామా అనే ప్లకార్డులతో విద్యార్థులు కనిపించారు.