గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
1068 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కుటుంబాన్ని పరామర్శించారు. మద్దాలి గిరి తల్లి గుండెపోటుతో మరణించారు.. ఆమె చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు.