పక్కనోడి పంట బాగుందని కడుపుమంటతో తగలెట్టేశాడు
పక్కనోడి పొలంలో పంట బాగుందనే కుళ్లుతో నిప్పు పెట్టి తగలెట్టేశాడు ఓ రైతు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన భార్యాభర్తలు డిగ్రీ వరకూ చదువుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. 4 ఎకరాల్లో జామ సాగు చేశారు. కాపు కూడా బాగా వచ్చింది. ఆ జామ తోట ఇప్పుడు బూడిదైపోయింది. పొరుగు రైతు కుంటెళ్ల శీను తమ జామ పంటను మొత్తం కాల్చేశాడని దంపతులు ఆరోపిస్తున్నారు.gunturTimesXP TeluguUpdated: 7 Jun 2023, 7:04 pm