పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం పొందుగల దగ్గర మిర్చీ కూలీలతో వెళుతున్న ఆటోను తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
gunturTimesXP TeluguUpdated: 17 May 2023, 12:51 pm