పల్నాడు జిల్లాలో పులుల సంచారం.. స్థానికులకు అలర్ట్
1059 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
పల్నాడు జిల్లాలో పులుల సంచారంపై వినుకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి సయ్యద్ హుస్సేన్ క్లారిటీ ఇచ్చారు. శ్రీశైలం-సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి రెండు పులులు బయటకు వచ్చి పల్నాడు జిల్లాలో అటవి ప్రాంతం సంచిరిస్తున్నట్లు ప్రకటించారు. దుర్గి మండలం సమీపంలో వీటి జాడను గుర్తించామన్నారు. ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు.