ఆ లెక్కలో చంద్రబాబుకు కుప్పంతో సంబంధం లేనట్లే.. కొత్త లాజిక్ తెరపైకి తెచ్చిన వైసీపీ
1004 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచంద్రబాబు, లోకేష్ ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయి.. కుప్పంలో ఎందుకు లేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. జగన్ ఉండేది తాడేపల్లి. ఇక్కడకు వచ్చింది ఎన్నికలకు ముందే.. కాకపోయినా, ఆయన ఓటు ఉన్నది పులివెందులలోనే అన్నారు. బాబు ఓటు హైదరాబాద్ లో.. బాబు కొడుకు ఓటు హైదరాబాద్ లో.. భార్య ఓటు, కోడలు ఓటు హైదరాబాద్ లో. ఇదీ 2017-18 వరకు వారి పరిస్థితి అన్నారు. ఇప్పుడు వీరందరి ఓట్లు మంగళగిరిలో ఉన్నాయన్నారు. కాబట్టి కుప్పంతో కూడా చంద్రబాబుకు సంబంధం లేదన్నారు.