టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కడప జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం కమలాపురం చేరుకుంది. లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.