కర్నూలుకు చేరుకున్న సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డి మరో లేఖ
1048 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తాజాగా సీబీఐ అధికారులు కర్నూలు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
kurnoolTimesXP TeluguUpdated: 22 May 2023, 1:36 pm