శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే
1057 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
శ్రీశైలం మలన్న సేవలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పాల్గొన్నారు. ఈ ఉదయం శ్రీశైలం చేరుకున్న ఆయన.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
kurnool|TimesXP Telugu|Updated: 21 May 2023, 1:38 pm