కర్నూలు: పొలంలో రైతుకు దొరికిన రూ.కోట్ల విలువైన వజ్రం
1064 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కర్నూలు జిల్లా తుగ్గలి బసనేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన రాయిని తనిఖీ చేయగా వజ్రమని తేలింది. దీన్ని ఓ వ్యాపారి రూ.2కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.