రాయల తెలంగాణపై ఎవరికీ అభ్యంతరం లేదు: జేసీ దివాకర్ రెడ్డి
రాయలసీమను తెలంగాణలో కలపాలని ఏపీకి చెందిన సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు ద్వారా సీమలో కరువు సమస్య తీరుతుందని అన్నారు. ఈ విషయంపై కేసీఆర్ ఆలోచించాలని సూచించారు.
kurnoolTimesXP TeluguUpdated: 25 Apr 2023, 8:37 am