రాయల తెలంగాణపై ఎవరికీ అభ్యంతరం లేదు: జేసీ దివాకర్ రెడ్డి
1128 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
రాయలసీమను తెలంగాణలో కలపాలని ఏపీకి చెందిన సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు ద్వారా సీమలో కరువు సమస్య తీరుతుందని అన్నారు. ఈ విషయంపై కేసీఆర్ ఆలోచించాలని సూచించారు.
kurnoolTimesXP TeluguUpdated: 25 Apr 2023, 8:37 am