ఏసుప్రభు, అవినాష్ రెడ్డి, నేనే గదిలో ఉన్నాం.. కేఏ పాల్ చెప్పిన సంచలనం
1204 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వివేకా హత్య కేసుపై.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దర్యాప్తు విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. కర్నూలులో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించిన కేఏ పాల్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని అన్యాయంగా దోషిగా చిత్రీకరిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. వివేకాకు న్యాయం జరగాలని.. అదే సమయంలో.. నిర్దోషులను కాపాడాలని స్పష్టం చేశారు.
kurnoolTimesXP TeluguUpdated: 25 May 2023, 11:11 pm