వైఎస్సార్ విగ్రహాన్ని చూసి చేతులు జోడించిన లోకేష్!
1132 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
నారా లోకేష్ 99వ రోజు ఆత్మకూరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి వనం మీదుగా వెళ్తోన్న సమయంలో.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. వైఎస్సార్ స్మృతి వనం గురించి నారా లోకేష్కు వివరించారు. ఈ సమయంలో ఆయన ఆగి వైఎస్సార్ విగ్రహానికి మనస్కారం చేశారు.
kurnoolTimesXP TeluguUpdated: 14 May 2023, 5:53 pm