కర్నూలులో టెన్షన్.. ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
1092 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కర్నూలులో ఉద్రిక్త పరిస్థితులకు మీడియా కథనాలే కారణం అని.. వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అవినాష్ రెడ్డి సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అని ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
kurnoolTimesXP TeluguUpdated: 22 May 2023, 8:08 pm