నెల్లూరు జిల్లాలో సైబర్ మోసం బయటపడింది. బుచ్చిరెడ్డిపాలెంలో గురవయ్య అనే వ్యక్తి అకౌంట్ నుండి 22 వేల రూపాయల చోరీ అయ్యాయి. ఆన్లైన్ ద్వారా మూడు విడతలలో చోరీ చేశారు. పోలీసులు సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు.
nelloreTimesXP TeluguUpdated: 24 Aug 2022, 1:46 pm