చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చేందుకు అంగన్వాడీ సెంటర్కు వెళ్లిన 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అంగన్వాడీ కేంద్రంలో బరువులను తూకం వేసే మెషిన్పై ఊగుతుండగా.. దాని తాడు అతడి మెడకు చుట్టుకుంది. ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. కాకినాడ జిల్లా కాజులూరులోని గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, సహాయకురాలు లేరు.
rajahmundryTimesXP TeluguUpdated: 16 May 2023, 7:21 pm