రాజమండ్రి శివారులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణంలో.. భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో.. సభకు వచ్చి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. మహానాడుకి వచ్చిన జనం ఏటోళ్లు అటు పోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
rajahmundryTimesXP TeluguUpdated: 28 May 2023, 10:11 pm