ప్రతి గింజకూ పరిహారం వచ్చేంత వరకూ మా పోరాటం: పవన్ కళ్యాణ్
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలకు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రతి గింజకూ పరిహారం వచ్చేంత వరకూ జనసేన పార్టీ పోరాటం కొనసాగుతుంది అన్నారు.
rajahmundryTimesXP TeluguUpdated: 11 May 2023, 12:12 pm