ప్రతి గింజకూ పరిహారం వచ్చేంత వరకూ మా పోరాటం: పవన్ కళ్యాణ్
1035 views
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలకు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రతి గింజకూ పరిహారం వచ్చేంత వరకూ జనసేన పార్టీ పోరాటం కొనసాగుతుంది అన్నారు.
rajahmundryTimesXP TeluguUpdated: 11 May 2023, 12:12 pm