రాజమండ్రి టీడీపీ ‘మహానాడు’లో నారా లోకేష్ ఎంట్రీతో ఈలలు కేకలు
రాజమండ్రి సమీపంలోని వేమగిరి టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ అగ్రనేతలు, కార్యక్తరలు, అభిమానులు ఈ పసుపు పండగకి తరలివచ్చారు. ఈ మహానాడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
rajahmundryTimesXP TeluguUpdated: 27 May 2023, 2:00 pm