యాక్సిడెంట్ జరిగితే ఇన్ని వివరాలు అడుగుతారా.. రుడా ఛైర్పర్సన్ షర్మిల రెడ్డి
రాజమండ్రి మోరంపుడి దగ్గర మోరంపూడిలో రెండు బైకులు ఢీ.. నలుగురికి గాయాలు అయ్యాయి. విషయం తెలియడంతో ఆగి సహాయకచర్యలు చేపట్టిన రుడా ఛైర్ పర్సన్ షర్మిలా రెడ్డి. యాక్సిడెంట్ జరిగితే ఇన్ని వివరాలు అడుగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.