వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి రూ.2 కోట్ల విలువైన బంగారు చీర
1124 views
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కాకినాడలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి రూ. 2 కోట్లు విలువ చేసే 3 కేజీల బంగారు చీరను భక్తులు తయారు చేయించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదు గా ఈ చీరను అమ్మవారికి అందజేశారు.
rajahmundryTimesXP TeluguUpdated: 22 May 2023, 5:09 pm