రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అన్నారు సీఎం జగన్. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన: సీఎం జగన్ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని ప్రకటించారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉంటానని.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే ఈ నిర్ణయమన్నారు.