శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా
1364 views
శ్రీకాకుళం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
srikakulamTimesXP TeluguUpdated: 6 Jun 2023, 5:07 pm