తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా.. ఏపీ నుంచి మూడో రైలు పట్టాలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భువనేశ్వర్ నుంచి విశాఖ మీదుగా విజయవాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
srikakulamTimesXP TeluguUpdated: 19 May 2023, 1:26 pm