తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అదిరిపోయే న్యూస్ ఇది. కొండపై స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత తిరుపతి చుట్టుపక్కల అందాలను తిలకించేందుకు మంచి అవకాశం వచ్చింది. తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను విహంగ వీక్షణం చేసేందుకు ‘ఏరో డాన్’ అనే సంస్థ జాయ్ రైడ్ని ప్రారంభించింది.
tirupati|TimesXP Telugu|Updated: 10 Jun 2023, 8:52 am