చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
మచిలిపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తీసుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు... గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. పోర్టులు, పిషింగ్ హార్బర్ ద్వారా ఏపీ గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంది... సీఎం జగన్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు... వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి