సీఎం జగన్ నమ్మకద్రోహం చేశారు: బీజేపీ నేత సత్యకుమార్
గడిచిన నాలుగేళ్లలో ఏపీ ప్రజలను సీఎం జగన్ నయవంచన చేశారని.. బీజేపీ నేత సత్యకుమార్ ఆరోపించారు. వైసీపీ నేతలు పంచభూతాలను సైతం దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర నిధులను దారి మళ్లించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 24 May 2023, 1:55 pm