సీఎం జగన్ నమ్మకద్రోహం చేశారు: బీజేపీ నేత సత్యకుమార్
1076 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
గడిచిన నాలుగేళ్లలో ఏపీ ప్రజలను సీఎం జగన్ నయవంచన చేశారని.. బీజేపీ నేత సత్యకుమార్ ఆరోపించారు. వైసీపీ నేతలు పంచభూతాలను సైతం దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర నిధులను దారి మళ్లించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 24 May 2023, 1:55 pm