తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు నుంచి తిరుపతి వెళ్తోన్న ప్రైవేట్ బస్సును.. తిరుత్తణి నుంచి వస్తోన్న ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ సహా 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 25 May 2023, 1:48 pm