తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. దేవుడిలా వచ్చిన కానిస్టేబుల్
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తోన్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొట్టిన బస్సు పక్కకు బోల్తా పడింది.
tirupatiTimesXP TeluguUpdated: 24 May 2023, 5:07 pm