తిరుమలలో వైసీపీ నేతల నిర్వాకం పార్టీ జెండాతో జీపులో షికారు
తిరుమలలో వైఎస్సార్సీపీ జెండా కలకలంరేపింది. ఆదివారం ఓ జీపు నిబంధనలకు విరుద్ధంగా తిరుమల సీఆర్వో కేంద్రం సమీపంలో వైఎస్సార్సీపీ జెండాతో కనిపించింది. ఆ జెండాపై ‘ఫ్యాను గుర్తుకే మీ ఓటు’ అని రాసి ఉంది.
tirupatiTimesXP TeluguUpdated: 22 May 2023, 1:43 pm