తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్చల్.. భయాందోళనలో భక్తులు
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగులు హల్ చల్ చేశాయి. ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్టవేసింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్లేందుకు జంకుతున్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 16 Apr 2023, 11:45 am