మచిలీపట్నం నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది. టంగూటు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ట్రైన్లో ఉన్నట్లుండి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
tirupatiTimesXP TeluguUpdated: 5 Jun 2023, 11:37 am