తిరుమలలో మళ్లీ కలకలం.. శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు చక్కర్లు
25150 views
tirupati వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మరోసారి విమానాలు చక్కర్లు కొట్టడం కలకలంరేపింది. గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటల సమయంలో వరుసగా మూడు విమానాలు గగనతలంలో వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విమానాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది క్లారిటీ లేదు. ఈ ఘటనపై టీటీడీ భద్రతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
tirupati|Curated byతిరుమల బాబు|TimesXP TeluguUpdated: 9 Jun 2023, 12:48 pm