ఎండల వేడికి అల్లాడిపోతున్న మూగ జీవాలు
10489 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఎండలు మండుతున్నాయి. అధిక ఉష్టోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. భానుడి ప్రతాపానికి మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా తట్టుకోలేక పోతున్నాయి. దీంతో తిరుపతిలోని ఎస్పీ జూపార్క్ అధికారులు వేడి తగ్గించే ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. వన్య ప్రాణుల రక్షణ కోసం.. కూలర్, ఫ్యాన్స్, గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. వేడి నుంచి తట్టుకునే ఆహారాన్ని అందిస్తున్నారు.