చిత్తూరు: పోయిన దేవుడు మళ్లీ దొరికాడు.. అంతా ఏడుకొండలవాడి మహిమ!
చిత్తూరు జిల్లా పూతలపట్టు సమీపంలో పంచలోహ దేవత విగ్రహాలు మూర్తులు స్వాధీనం, ఇద్దరు వ్యక్తుల అరెస్టు చేశారు పోలీసులు. పి. కొత్తకోట గ్రామం వెంకటేశ్వర ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి ఆలయంలో చోరీ గతేడాది చోరీ జరిగింది. ఇప్పుడు ఆ విగ్రహాలు మళ్లీ పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 3 May 2023, 12:55 pm