తిరుపతి నడిబొడ్డున ఇంత పెద్ద అగ్నిప్రమాదానికి కారణం ఏంటి: టీడీపీ నేతలు
2451 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుపతిలో అపచారం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకురాలు సుగుణమ్మ ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న అపచారాలు, అన్యమత ప్రచారం లాంటి అపశ్రుతుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు పడిపోతే.. ఆలయాన్ని సంప్రోక్షణ చేశారా అని ఆమె ప్రశ్నించారు. గంగమ్మ జాతరలోనూ అపచారం జరిగిందని, తిరుపతి నగరం మొత్తం శాంతి ప్రవచనాలు పలికించాలని ఆమె అన్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 16 Jun 2023, 4:58 pm