ఎస్వీ జంతు ప్రదర్శన శాలలోని మూడు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని.. సంజీవని బ్లాక్ లో వైద్యుల సంరక్షణలో పులి పిల్లల ఉన్నాయని.. జూపార్క్ ఏసీఎఫ్ నాగభూషణం చెప్పారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి తీసుకువచ్చిన నాలుగు పులి పిల్లల్లో ఒకటి చనిపోయింది. దీంతో మిగిలిన మూడు పులి పిల్లలను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. ఎస్వీ జూ పార్క్లోని సంజీవని బ్లాక్లో నైట్ హౌస్, పడాక్, బాత్ టబ్ సౌకర్యాలను కల్పించారు.
tirupati|TimesXP Telugu|Updated: 9 Jun 2023, 5:57 pm