తిరుమల మొదటి ఘట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. 24వ మలుపు వద్ద తుపాను వాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందారు. మరో ఐదురుగు గాయపడగా.. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
tirupatiTimesXP TeluguUpdated: 14 May 2023, 7:17 pm