ముగిసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర.. వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన జాతర.. చివరిరోజైన మంగళవారం విశ్వరూపంలో దర్శనమిచ్చిన గంగమ్మ తల్లి. పేరంటాలు ఆచార సంప్రదాయం ప్రకారం గంగమ్మ చెంప నరకడంతో ముగిసిన జాతర... బంగారంగా భావించే గంగమ్మ విశ్వరూపం మట్టి కోసం ఎగబడ్డ భక్తులు.. మంగళవారం ఒక్కరోజే సుమారు 3లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా.
tirupatiTimesXP TeluguUpdated: 17 May 2023, 12:56 pm