తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్లో విషాదం జరిగింది. ఒక పులికూన మృతి చెందింది. రెండు రోజుల కిందట అది చనిపోయిందని జూ నిర్వాహకులు వెల్లడించారు. రెండు నెలలు కిందట నంద్యాల జిల్లా అటవీ ప్రాంతంలో తల్లికి దూరమైన 4 పులి పిల్లలను.. ఎస్వీ జూ పార్క్కు తరలించారు. వాటిలో ఒకటి తాజాగా మృతిచెందింది.
tirupatiTimesXP TeluguUpdated: 31 May 2023, 3:48 pm