తిరుమల ఘాట్లో బస్సు ప్రమాదం దురదృష్ణకరం - సుబ్బారెడ్డి
1077 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని.. ఘాట్రోడ్డులో మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి దయవల్లే ప్రయాణీకులెవరికీ ప్రమాదం జరగలేదన్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 25 May 2023, 1:51 pm