తిరుమల నడక మార్గంలో నాగుపాము ప్రత్యక్షం.. ఉలిక్కిపడిన భక్తులు. గాలిగోపురం దగ్గర నాగుపాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే భాస్కర్ నాయుడు రంగంలోకి దిగి పామును పట్టుకున్నారు. మరో పాము కూడా కనిపించగా.. దానిని పట్టుకుని.. రెండింటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
tirupatiTimesXP TeluguUpdated: 25 Apr 2023, 9:09 am