చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి పేట అగ్రహారం గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అధికారులు, వాలంటీర్లు, అనుచరులతో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తాళాలు వేసిన ఇళ్లను చూసి షాకయ్యారు.
tirupatiTimesXP TeluguUpdated: 25 May 2023, 1:42 pm