వరుస అగ్నిప్రమాదాలు, అంతుచిక్కని మంటలతో.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కొత్త శానంబట్ల గ్రామం. ఈ ఊరి ప్రజలను ఇప్పుడు నిప్పు భయపెడుతోంది. కాపాడు సామీ అంటూ దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నారు. అసలేం జరుగుతోంది? 40 ఏళ్ల కిందట ఏం జరిగింది?
tirupatiTimesXP TeluguUpdated: 17 May 2023, 6:28 pm