మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్టు చేయకుండా ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
vijayawadaTimesXP TeluguUpdated: 31 May 2023, 2:55 pm